Saturday, 22 May 2021

నల్గొండలో పోలీసుల కఠినత్వం: లాఠీలతో జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి

నల్గొండ: కరోనా విజృంభిస్తున్న వేళ తెలంగాణలో లాక్‌డౌన్ అమలులో ఉందన్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం సాయంత్రం నుంచి ఈ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని పోలీసులు ముందస్తు సమాచారం ఇచ్చారు. పాస్‌లు ఉన్న వారికి మినహాయింపునిస్తూ... మిగతావారికి అనుమతి లేదని పోలీసులు స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. ఇక శనివారం రోజున పోలీసులు కఠినంగా వ్యవహరించారు. ముఖ్యంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3f9G2Rp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour