Friday, 28 May 2021

భారత్‌కు అమెరికా వ్యాక్సిన్ సాయం వట్టిదేనా? ముఖేష్ బాంబు-బైడెన్ మంత్రులు బ్లింకెన్, అస్టిన్‌తో జైశంకర్ చర్చలు

అంతులేకుండా సాగుతోన్న కరోనా విలయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ దేశాలైన అమెరికా -భారత్‌లు కొవిడ్ పై పోరాటంలో పరస్పర సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. శనివారం నాటికి గ్లోబల్ గా కొవిడ్ కేసులు 17కోట్లకు, కరోనా మరణాలు 35.4లక్షలకు చేరగా, కేసులు, మరణాల్లో అమెరికా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. కరోనాక విరుగుడు వ్యాక్సిన్లు మాత్రమేననే భావన బలంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fshH9s
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour