మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గమైన హుజురాబాద్ కేంద్రంగా రాజకీయం హీటెక్కుతోంది. ఈటల రాజకీయ పునాదులను పెకిలించేందుకు టీఆర్ఎస్ 'ఆపరేషన్ హుజురాబాద్'ను చేపడుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి గంగుల అధిష్ఠానం ఆదేశాల మేరకు హుజురాబాద్లో మకాం వేసి ఈటలను రాజకీయంగా బలహీనపర్చే వ్యూహాలు అమలుచేస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ చర్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఈటల.. మంత్రి గంగులపై
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2S3wZbg
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment