సూర్యాపేట/హైదరాబాద్: కరోనా క్లిష్ట సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తోందని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ముందు చూపుతో వ్యవహరిస్తుండడంతో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గు ముఖం పడుతున్నాయని మంత్రి తెలిపారు. కరోనా రెండవ దశ విజృంభిస్తున్న తరుణంలో కరోనా బాదితులకు అండగా ఉంటున్న ప్రతి ఒక్కరికి మంత్రి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hLj7xb
https://ift.tt/eA8V8J

No comments:
Post a Comment