Saturday, 22 May 2021

కరోనా వేళ... కేసీఆర్‌కు ప్రభుత్వ వైద్యుల షాక్... సమ్మెకు సిద్దమైన జూడాలు,సీనియర్ డాక్టర్లు...

తెలంగాణ ప్రభుత్వానికి ప్రభుత్వ వైద్యులు షాక్ ఇవ్వబోతున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టనున్నారు. ఈ నెల 26 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు గాంధీ ఆస్పత్రికి చెందిన జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రకటించింది. మరోవైపు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు కూడా తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 26 నుంచి సమ్మె

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3f9Zddy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour