Saturday, 22 May 2021

వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులనూ భర్తీ చేయండి.!టీ సర్కార్ కు వైయస్ షర్మిళ సూచన.!

హైదరాబాద్ : రాష్ర్టంలో కరోనా వ్యాక్సినేషన్ తిరిగి కొనసాగేలా చర్యలు చేపట్టాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కి వైఎస్.షర్మిల ముఖ్య అనుచరురాలు ఇందిరాశోభన్ లేఖ రాశారు. కరోనా సెకండ్ వేవ్ తో పాటు బ్లాక్ ఫంగస్ నానాటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. ఇలాంటి నేపథ్యంలో, తెలంగాణలో వ్యాక్సినేషన్ నిలిపివేసి వారం రోజులు అయ్యిందని ఆమె

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hL7whV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour