Monday, 10 May 2021

శివాలెత్తిన రఘురామ.. ఈ సారి సజ్జలపై రుసరుసలు.. నువ్వు ఆఫ్ట్రాల్ అంటూ ఫైర్

వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి ఫైరయ్యారు. ఇవాళ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై శివాలెత్తారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వ తీరును రఘురామ విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. తనను టార్గెట్ చేసేందుకు సజ్జల మనుషులను నియమించాడని... సోషల్ మీడియలో ఇష్టానుసారం కామెంట్లు చేయిస్తున్నాడని రఘురామ మండిపడ్డారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3beOkoB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour