Sunday, 16 May 2021

లాక్‌డౌన్‌లో నెలరోజులకు పైగా: మళ్లీ పొడిగింపు: ఆరున్నర వేలకు క్షీణించిన కొత్త కేసులు

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశ రాజధానిలో అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించిందక్కడి ప్రభుత్వం. లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం ఇది అయిదోసారి. వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి మరోసారి వారం రోజుల పాటు లాక్‌డౌన్‌‌ను పొడిగించింది. ఈ నెల 24వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను అమలు చేస్తోన్నట్లు ముఖ్యమంత్రి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3y7XYTI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour