Monday, 31 May 2021

అందరూ బాగుండాలి.!అందులో మీరుండాలి.!బల్దియా కార్మికులకు మేయర్ ఇమ్మ్యూనిటీ కిట్ ల పంపిణి.!

హైదరాబాద్: కరోనా క్లిష్ట సమయంలో ప్రణాలకు తెగించి విదులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ కార్మికుల పట్ల ఔదార్యాన్ని చూపించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి.కరోనా మహమ్మారి కట్టడికి ఫ్రంట్ లైన్ వారియర్ గా పనిచేస్తున్న జీహెచ్ఎంసీ కార్మికులకు ప్రత్యేకంగా ఇమ్మ్యూనిటీ మెడికల్ కిట్ లను నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అందచేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fBaZ0P
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour