Wednesday, 5 May 2021

బెంగాల్ హింసపై బీజేపీ చీఫ్ నిరసన దీక్ష .. వేదిక తొలగించిన కలకత్తా పోలీసులు, జేపీ నడ్డా ఫైర్ !!

పశ్చిమబెంగాల్లో ఎన్నికల అనంతరం హింసాకాండ చెలరేగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల అనంతరం విధ్వంసకాండ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బెంగాల్లో చెలరేగిన హింస కారణంగా పలు ఘటనల్లో ఇప్పటివరకు పదకొండు మంది మృతి చెందారు. ఇక రాష్ట్రంలో హింసకు కారణం టీఎంసీ కార్యకర్తలని బీజేపీ , బీజేపీ వల్లే హింస అని టీఎంసీ ఆరోపణలు చేసుకుంటున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3b11IfQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour