Thursday, 27 May 2021

డొమినికాకు చిక్కిన మెహుల్‌ ఛోక్సీ-అప్పగింతకు రెడీ-భారత్‌ టీకా సాయానికి ప్రతిగా

గతంలో కరోనా సెకండ్‌ వేవ్ రాకముందు భారత్‌లో వ్యాక్సిన్‌ వేయించుకునే వారే కరువయ్యారు. దీంతో అప్పుడే తయారైన వ్యాక్సిన్‌ను ఏం చేయోలో తెలియక మోడీ సర్కార్ అదే పనిగా విదేశాలకు ఎగుమతి చేయడం మొదలుపెట్టింది. అదీ వ్యాక్సిన్ దౌత్యం పేరుతో ఉచితంగానే పంచేసింది. దీనిపై ఎవరెన్ని విమర్శలు చేసిన మోడీ సర్కార్ మాత్రం వెనక్కితగ్గలేదు. ఇప్పుడు అదే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34nPIl2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour