Sunday, 9 May 2021

హృదయవిదారకంగా నటుడి మృతి -చావుబతుకుల మధ్య ఊగిసలాటపై రాహుల్ వోహ్రా పోస్టులు వైరల్

కనికరం లేని కరోనా మహమ్మారి ఇప్పటికే 33లక్షల మందిని బలితీసుకుంది. భారత్ లో కరోనా మృతుల సంఖ్య 2.42లక్షలకు పెరిగింది. వైరస్ కాటుకు కోట్లాది కుటుంబాలు కకావికలం అయ్యాయి. ఎందరో సెలబ్రిటీలకుతోడు కరోనా మహమ్మారి మరో ప్రముఖుడిని బలితీసుకుంది. కొవిడ్ రోగులతో కిక్కిరిసిన ఆస్పత్రిలో మరణశయ్యలాంటి బెడ్ పై పడుకొని, ఆక్సిజన్, వైద్యం అందీ అందని స్థితిని,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33wfoeN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour