Saturday, 22 May 2021

ధాన్యం కొనుగోలులో మంత్రి గంగులకు చిత్తశుద్ది లేదు.!పదవికి రాజీనామా చెయాలని కాంగ్రెస్ డిమాండ్.!

హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు అంశంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా గంగుల కమలాకర్ కు చిత్తశుద్ది లేదని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ధాన్యం కొలుగోలు విషయంలో ప్రభుత్వం ఏం చెప్పింది, ఎంత ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేసిందో పౌరసరఫరాల శాఖ మంత్రిగా గంగుల కమలాకర్ కు ఏమీ తెలియది, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు, గంగుల కమలాకర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3u4zgk0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour