Monday, 17 May 2021

మమతకు సీబీఐ భారీ ఝలక్‌-ఇద్దరు మంత్రులు అరెస్ట్‌- నారదా స్టింగ్ కేసులో

పశ్చిమబెంగాల్లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌తో జయకేతనం ఎగరేసిన మమతా బెనర్జీకి సీబీఐ భారీ ఝలక్‌ ఇచ్చింది. ఎప్పుడో వదిలేసిన నారదా స్టింగ్‌ ఆపరేషన్ కేసులో ఇద్దరు తృణమూల్‌ కాంగ్రెస్ మంత్రుల సహా నలుగురిని ఇవాళ కోల్‌కతాలో అరెస్టు చేసింది. దీంతో కేంద్రంలోని బీజేపీ మరోసారి మమతను టార్గెట్‌ చేస్తోందన్న చర్చ మొదలైంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eTIpHI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour