పశ్చిమబెంగాల్లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్తో జయకేతనం ఎగరేసిన మమతా బెనర్జీకి సీబీఐ భారీ ఝలక్ ఇచ్చింది. ఎప్పుడో వదిలేసిన నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ మంత్రుల సహా నలుగురిని ఇవాళ కోల్కతాలో అరెస్టు చేసింది. దీంతో కేంద్రంలోని బీజేపీ మరోసారి మమతను టార్గెట్ చేస్తోందన్న చర్చ మొదలైంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eTIpHI
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment