Saturday, 1 May 2021

అగ్గిరాజేసిన ఆరోపణలు...ఈటల నివాసానికి భారీగా అభిమానులు...కమలాపూర్‌లో హైటెన్షన్...

మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో అగ్గి రాజేస్తున్నాయి. మచ్చ లేని నాయకుడిపై లేని ఆరోపణలతో బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు.మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం మాత్రం తమ పని తాము చేసుకుపోతోంది. ఇప్పటికే రెవెన్యూ,విజిలెన్స్ అధికారులు మాసాయిపేట మండలంలోని జమున హ్యాచరిస్ వద్ద డిజిటల్ సర్వే పూర్తి చేశారు. ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vyklj3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour