Wednesday, 5 May 2021

పాలవాడి కంటే ముందే మద్యం: లిక్కర్‌ను బ్యాన్ చేస్తామంటిరి క‌దా..ఈ యవ్వారమేందీ: నారా లోకేష్

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి జగన్ సర్కార్ పాక్షిక లాక్‌డౌన్‌ను చేపట్టింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలను తెరచి ఉంచడానికి అనుమతి ఇచ్చింది. 12 గంటల తరువాత ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో ఉండట్లేదు. దూర ప్రాంతాల మధ్య

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vItJRn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour