Sunday, 30 May 2021

జేసీబీ, ఏసీబీ, పీసీబీ: మూడు ముక్కల్లో జగన్ పాలన ఇదీ: టీడీపీ ఛార్జ్‌షీట్: మా పథకాలకు పేర్లు

విశాఖపట్నం: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిపక్ష తెలుగుదేశం ఛార్జ్‌షీట్‌ను విడుదల చేసింది. ఈ రెండేళ్లలో జగన్ సర్కార్ ఎలాంటి విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడిందో ఇందులో వివరించింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులపై భౌతికదాడులకు పాల్పడటం, రాజకీయంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడటం,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fvtqEi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour