Tuesday, 11 May 2021

కరోనా వ్యాక్సిన్ల కొరత: జగన్ సర్కార్ సంచలన నిర్ణయం: ఒకట్రెండు రోజుల్లో

లక్నో: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న కల్లోలం అంతా ఇంతా కాదు. కనీవినీ ఎరుగని విధ్వంసానికి దారి తీసిందీ మహమ్మారి. దేశాన్ని కరోనా సెకెండ్ వేవ్ దారుణంగా దెబ్బ కొడుతోంది. జనం ప్రాణాలను హరిస్తోంది. ఇదివరకెప్పుడూ లేనివిధంగా మరణాలకు కారణమౌతోంది. రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ..మరణాల్లో పెరుగుదల చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. యాక్టివ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Syj3X4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour