పుదుచ్చేరి అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కూటమితో, బీజేపీ-ఎన్నార్ కాంగ్రెస్ కూటమి హోరాహోరీ తలపడుతోంది. ఉదయం కౌంటంగ్ మొదలైనప్పటి నుంచి ఇరు కూటముల మధ్య ఆధిక్యాలు దోబూచులాడుతున్నాయి. అయితే బీజేపీ-ఎన్నార్ కాంగ్రెస్ కూటమి స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. పుదుచ్చేరిలో కాంగ్రెస్-డీఎంకే కూటమి, బీజేపీ-ఎన్నార్ కాంగ్రెస్ కూటమి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఉదయం కౌంటింగ్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xDdEOx
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment