Saturday, 15 May 2021

స్కాట్లండ్‌లో అసాధారణ పోరాటం-8 గంటల తర్వాత ఇద్దరు భారతీయులకు విముక్తి

బ్రిటన్‌లోని స్కాటిష్‌ నగరం గ్లాస్గోలో ఓ అసాధారణ ఘటన చోటు చేసుకుంది. ఇమ్మిగ్రేషన్ నేరంపై ఇద్దరు భారతీయుల్ని అదుపులోకి తీసుకున్న స్కాట్లండ్‌ పోలీసులు చివరికి ప్రజల అసాధారణ నిరసనలతో 8గంటల తర్వాత విడిచి పెట్టాల్సి వచ్చింది. స్ధానిక హక్కుల కార్యకర్త సాయంతో ఇద్దరు భారతీయులకు విముక్తి లభించింది. భారత్‌కు చెందిన సుమిత్ సహదేవ్‌ అనే ఛెఫ్‌, లఖ్వీర్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wdKO65
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour