హైదరాబాద్లో కోవిడ్ రోగులకు సేవలందిస్తున్న కింగ్ కోఠి ఆస్పత్రి నుంచి 88 మంది రోగులు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. నెగటివ్ రిపోర్టులు రాకుండానే వీరంతా బయటకు వెళ్లిపోవడం కలకలం రేపుతోంది. ఈ రోగులకు సంబంధించి ఆస్పత్రి వద్ద సరైన వివరాలు కూడా లేవని తెలుస్తోంది. పర్యవేక్షణ కొరవడటం,సెక్యూరిటీ సరిగా లేకపోవడంతోనే ఇలా జరుగుతోందన్న విమర్శలున్నాయి.మరోవైపు ఆస్పత్రి సూపరింటెండెంట్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Sd45pd
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment