Thursday, 6 May 2021

కేరళలో కంప్లీట్ లాక్ డౌన్ .. మే 8 నుండి 16 వరకు , తప్పలేదన్న సీఎం పినరయి విజయన్

కేరళ రాష్ట్రంలోకరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో కేరళ రాష్ట్రం విలవిలలాడుతోంది. తాజాగా దేశ వ్యాప్తంగా భారీగా కేసులు నమోదు అవుతున్న30 జిల్లాలలో కేరళ రాష్ట్రంలోనే పది జిల్లాలు ఉన్నట్టు కేంద్రం ప్రకటించడం కేరళ రాష్ట్రంలో తాజా పరిస్థితికి అద్దం పడుతుంది. దీంతో కేరళ ప్రభుత్వం కరోనా కట్టడికి సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tobZcq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour