Tuesday, 4 May 2021

విద్యా, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లపై సుప్రీం సంచలన తీర్పు: ఆ రాష్ట్రానికి బిగ్ షాక్

న్యూఢిల్లీ: మరాఠా రిజర్వేషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం కొద్దిసేపటి కిందటే కీలక తీర్పు వినిపించింది. విద్య, ఉద్యోగాల్లో మరాఠీయులకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించడానికి ఉద్దేశించిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఏ రాష్ట్రంలోనూ 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని స్పష్టం చేసింది. విద్యా, సామాజిక రంగాల్లో వెనుకబడిన వారిగా మరాఠా సామాజిక వర్గాన్ని రిజర్వుడ్ కేటగిరీలోకి తీసుకుని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33fu8yn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour