Friday, 14 May 2021

50 మంది ఉద్యోగులకు కరోనా వచ్చినా 24X7 పనిచేస్తున్నాం: భారత్ బయోటెక్ సుచిత్ర ఎల్లా

హైదరాబాద్: కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కొనుగొని మనదేశంతోపాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్న హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థలోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది. తమ సంస్థలోని 50 మంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారని భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ohpSIv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour