Saturday, 1 May 2021

కర్ణాటక తరువాత మరో పక్క రాష్ట్రంలో కంప్లీట్ లాక్‌డౌన్: 5వ తేదీ నుంచి అమలు: రాకపోకలు బంద్

భువనేశ్వర్: మన పొరుగు రాష్ట్రం ఒడిశా కంప్లీట్ లాక్‌డౌన్‌లోకి జారుకోనుంది. ఇప్పటిదాకా వీకెండ్‌లో మాత్రమే లాక్‌డౌన్‌ను అమలు చేస్తూ వచ్చిన అక్కడి ప్రభుత్వం.. పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను ప్రకటించింది. రెండువారాల పాటు లాక్‌డౌన్‌లో ఉండబోతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒడిశా ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించింది. ఈ లాక్‌డౌన్.. బుధవారం తెల్లవారు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ebnhwh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour