Thursday, 6 May 2021

భారత్ రికార్డులు బద్దలు కొడుతూ పైపైకి కేసులు,మరణాలు..తాజాగా 4,14,188 కరోనా కేసులు,3,915 మరణాలు

భారత దేశంలో కరోనా కంట్రోల్లో లేదు. మహమ్మారి విజృంభణ అప్పుడే ఆగేలా కనిపించటంలేదు. కరోనా మహమ్మారి తన విశ్వరూపాన్ని చూపిస్తూనే ఉంది. నిత్యం లక్షలాది సంఖ్యలో ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్ లో కొనసాగుతున్న కరోనా కల్లోలం ప్రపంచ దేశాలకు సైతం ఆందోళన కలిగిస్తుంది. నాలుగు లక్షలకు పైగా రోజువారి కేసులు,నాలుగు వేలకు చేరువగా మరణాలు నమోదవుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nWFlgI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour