Friday, 7 May 2021

ఒక్కో కరోనా పేషెంట్‌కు రోజూ రూ.350ల భోజనం: నాణ్యతలో నో కాంప్రమైజ్: గంధం చంద్రుడు

అనంతపురం: కోవిడ్ సోకిన ఒక వ్యక్తికి ప్రతి రోజు 350 రూపాయల వ్యయంతో పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. కోవిడ్ పేషెంట్లు త్వరితగతిన కోలుకోవడానికి ఖర్చుకు వెనకాడట్లేదని, రోగనిరోధక శక్తి పెంచడానికి ఉపయోగ పడే ఆహారాన్ని అందిస్తున్నామని అన్నారు. కోవిడ్ పేషెంట్లకు పౌష్టికాహారాన్ని అందించడానికి జిల్లా పర్యాటక శాఖ అధికారులు అనంతపురం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xSHDCj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour