Monday, 24 May 2021

భారత్‌లో కరోనా: 3లక్షల మంది బలి -కొత్తగా 2.2లక్షల కేసులు -తగ్గుతోన్న వైరస్ ఉధృతి

దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తున్నది. కొత్త కేసుల ఉధృతి క్రమంగా తగ్గుతున్నా, మరణాల సంఖ్య మాత్రం పైపైకి వెళుతూ ఆందోళనల్ని రెట్టింపు చేస్తున్నది. నిన్న ఒక్కరోజే నాలుగున్నర వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మరణాలు మూడులక్షల మార్కును దాటాయి. గ్లోబల్ గా కరోనా మరణాల్లో భారత్ 3వ స్థానంలో ఉండగా,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fDvuJb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour