Monday, 24 May 2021

మే 28న వాషింగ్టన్‌లో జైశంకర్‌, బ్లింకెన్‌ భేటీ- భారత్‌కు కోవిడ్ సాయం, క్వాడ్‌పైనే చర్చ

భారత్‌, అమెరికా విదేశాంగమంత్రుల మధ్య ఈ వారంలో జరిగే కీలక భేటీ అజెండా ఖరారైంది. ఇందులో భారత్‌కు కోవిడ్‌ సాయంతో పాటు క్వాడ్‌ సమావేశంపైనా చర్చించనున్నట్లు అమెరికా నుంచి ప్రకటన వెలువడింది. దీంతో ఈ భేటీలో భారత్‌కు అవసరమైన కోవిడ్‌ సాయంపై ప్రతిపాదనలను మన విదేశాంగమంత్రి జైశంకర్‌ సిద్దం చేసుకోనున్నారు. భారత విదేశాంగమంత్రి జైశంకర్‌ ఈ నెల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QQBsOw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour