Monday, 10 May 2021

రైతు దీక్షలో షాకింగ్: 25 ఏళ్ల మహిళ కిడ్నాప్..గ్యాంగ్‌రేప్: ఆసుపత్రిలో కరోనా లక్షణాలతో

న్యూఢిల్లీ: దేశ రాజధాని సరిహద్దుల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతోన్న రైతు నిరసన దీక్షల్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఈ దీక్షల్లో పాల్గొన్న ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురయ్యారు. కామాంధుల చేతుల్లో నరకాన్ని చవి చూసిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన అనంతరం ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xZ1rUD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour