Tuesday, 4 May 2021

కరోనా వేళ: బ్రిటన్‌లో సీరమ్ 240 మిలియన్ల పౌండ్ల పెట్టుబడి: మోడీ-బోరిస్ జాన్సన్ అగ్రిమెంట్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభాన్ని సృష్టిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో యూకే-ఇండియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. బ్రిటన్, భారత్‌లో పరస్పరం పెట్టుబడులు పెట్టేలా ఈ రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఇప్పటికే భారత్‌లో ఒక బిలియన్ పౌండ్ల మేర పెట్టుబడులను పెట్టబోతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి బదులుగా భారత్ కూడా ఆ దేశంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ugvTaE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour