Tuesday, 25 May 2021

కరోనా తగ్గుముఖం- 2 లక్షల దిగువకు రోజువారీ కేసులు- 40 రోజుల తర్వాత

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్రం ప్రకటించిన రోజువారీ హెల్త్ బులిటెన్‌లో గత 24 గంటల్లో 2 లక్షల కన్నా తక్కువ కొత్త కేసులు నమోదయ్యాయి. 40 రోజుల తర్వాత తొలిసారి 2 లక్షల కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే మరణాలు మాత్రం ఆగడం లేదు. 24 గంటల్లో దేశవ్యాప్తంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RMPcKt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour