Saturday, 8 May 2021

నాటి స్కైలాబ్: నిప్పులు చిమ్ముకుంటూ.. మాల్దీవుల సమీపంలో: కూలిన 18 టన్నుల చైనా రాకెట్

బీజింగ్: కొద్దిరోజులుగా ప్రపంచం మొత్తాన్ని వణికింపజేసిన చైనా రాకెట్ ఎట్టకేలకు కుప్పకూలింది. నియంత్రణ కోల్పోయిన ఆ రాకెట్ నేల రాలింది. ఏ నగరం మీద పడుతోందో.. ఎక్కడ జనావాసాల మీద కుప్ప కూలుతుందో తెలియని పరిస్థితుల్లో తీవ్ర ఉత్కంఠతకు గురి చేసింది. 80వ దశకంలో ప్రపంచాన్ని ఇదే తరహాలో భయపెట్టిన స్కైలాబ్ ఉదంతాన్ని గుర్తుకు తీసుకొచ్చింది. తాజాగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hb5De3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour