Monday, 10 May 2021

వైఎస్ జగన్ మిస్సింగ్: చంద్రబాబుకు వైసీపీ రూ.1,600 కోట్ల ఆఫర్: వైసీపీ, టీడీపీ టైమ్‌పాస్

అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ రాష్ట్రాన్ని అల్లకల్లోలానికి గురి చేస్తోంది. రోజూ పదుల సంఖ్యలో జనం ప్రాణాలను కోల్పోతున్నారు. వేల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తోన్నాయి. ఆక్సిజన్,వ్యాక్సిన్ కొరత రాష్ట్రాన్ని వెంటాడుతోంది. ఆసుపత్రుల్లో పడకలు ఆశించిన స్థాయిలో అందుబాటులో ఉండట్లేదు. 19 లక్షలకు పైగా ఉన్న కరోనా యాక్టివ్ పేషెంట్లకు చికిత్స అందించడానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం పలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tARE3w
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour