Monday, 10 May 2021

అస్సాం 15వ ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణం: ప్రధాని మోడీ అభినందనలు

గౌహతి: అస్సాం రాష్ట్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నేత హిమంత బిశ్వ శర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అస్సాం గవర్నర్ జగదీశ్ ముఖి ఆయనతో ప్రమాణం చేయించారు. బిశ్వశర్మతోపాటు 13 మంది సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vRqPK4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour