Saturday, 15 May 2021

ముంచుకొస్తున్న 'తౌక్టే' తుఫాన్-12 గంటల్లో అతి తీవ్ర రూపం-ఆ 5 రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు...

ఓవైపు కరోనాతో సతమతమవుతున్న వేళ మరోవైపు తుఫాను ముప్పు కలవరపెడుతోంది. తౌక్టే తుఫాను రానున్న 6 గంటల్లో తీవ్ర రూపం దాల్చవచ్చునని,12 గంటల్లో అతి తీవ్ర రూపం దాల్చవచ్చునని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాన్ భారత్‌లో మొదట గుజరాత్ తీరాన్ని తాకవచ్చునని వెల్లడించింది.మంగళవారం మధ్యాహ్నం గుజరాత్‌లోని పోరుబందర్-నలియా ప్రాంతాల మధ్య తౌక్టే తీరం దాటే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33KbXkD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour