హైదరాబాద్: కరోనా మహమ్మారి బారినపడి అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటే.. మరోవైపు కొన్ని ఆస్పత్రులు మాత్రం ఆర్థిక దోపిడీకి పాల్పడుతన్నాయి. కరోనా బారినపడి ప్రాణభయంతో వస్తున్న బాధితులను ఆర్థికంగా దోచుకుంటున్నాయి. అయితే, బాధితుల ప్రాణాలు పోయినా.. వారి నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుండటం శోచనీయం. హైదరాబాద్ నగరంలోని దిల్సుఖ్నగర్లో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2S3bBD8
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment