Thursday, 6 May 2021

అక్కడ లీటర్ పెట్రోల్ రూ.102లకు పైమాటే: వరుసగా నాలుగో రోజూ ఇంధన ధరలు భగ్గు

న్యూఢిల్లీ: ఇన్ని రోజులూ వాహనదారులకు ఊరట కల్పిస్తూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరుగుదల బాట పట్టాయి. ఈ నెల 4వ తేదీన ఆరంభమైన పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల దూకుడు.. వరుసగా నాలుగో రోజుకు చేరింది. ఇదివరకు వరుసగా నాలుగుసార్లు తగ్గుముఖం పట్టిన ఇంధన.. దానికి భిన్నంగా నాలుగు రోజుల్లో నాలుగుసార్లు పెరిగాయి. చివరిసారిగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33nlRJ2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour