Sunday, 16 May 2021

వనపర్తి: రూ. 10 వేలు ఎంటర్ చేస్తే రూ. 50 వేలు ఇస్తున్న ఏటీఎం, ఎగబడిన జనం - ప్రెస్ రివ్యూ

తెలంగాణలోని అమరచింతలోని ఒక ఏటీఎంలో రూ.100 నోట్లకు బదులు రూ.500 నోట్లు వచ్చాయని, దీంతో డబ్బు డ్రా చేసుకోడానికి జనం ఎగబడ్డారని ఆంధ్రజ్యోతి దిన పత్రిక కథనం ప్రచురించింది. అది వనపర్తి జిల్లా అమరచింతలోని ఇండియావన్‌ ఏటీఎం కేంద్రం..! శనివారం ఆ ఏటీఎం కేంద్రానికి జనాలు క్యూకట్టారు. డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ఎగబడ్డారు. నోట్ల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3brkJIr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour