Saturday, 3 April 2021

ప్రసంగం మధ్యలోనే ఆపేసిన మోదీ -బీజేపీ కార్యకర్త కోసం పీఎంవో డాక్టర్ల పరుగులు -అస్సాంలో అనూహ్యం: video

బీజేపీ గొప్పలు వివరిస్తూ, ప్రత్యర్థులపై విమర్శలు సంధిస్తూ, గుక్క తిప్పుకోకుండా, మధ్యలో మంచి నీళ్లు కూడా తాగకుండా కనీసం గంటసేపు ప్రసంగించడం ప్రధాని మోదీ ఎప్పటి నుంచో ఫాలో అవుతోన్న స్టైల్. అయితే, గడిచిన ఏడేళ్లలో ఎన్నడూ లేని విధంగా మోదీ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన అనూహ్య సంఘటన ఇవాళ అస్సాంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sZNeUJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour