Wednesday, 21 April 2021

శ్రీరామనవమి వేడుకలపై కరోనా ప్రభావం .. భద్రాద్రి రామయ్య కళ్యాణానికి భక్తులకు నో ఎంట్రీ

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో దేశ ఆరోగ్య వ్యవస్థ కుదేలవుతుంది . తెలంగాణలో గత ఏడాది కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుండి పండుగలకు ప్రజలు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష అని గతే ఏడాది కరోనా కారణంగా శ్రీరామ నవమి వేడుకల సమయంలో ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32vyqRN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour