Sunday, 25 April 2021

ఆరని చితి మంటలు: దేశంలోని పరిస్థితికి నిదర్శనం ఈ చిత్రాలు..

భారత్‌తో కోవిడ్ మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఐసీయూ బెడ్లు, మందులు, ఆక్సిజన్ లేక ఎంతో మంది రోగులు చనిపోతున్నారు. భారత్‌లో ఇప్పటికే లక్షా 86వేల మంది కోవిడ్‌తో చనిపోయారు. గడిచిన రెండు వారాల్లోనే దాదాపు 30 లక్షల మందికి కరోనా సోకింది. రోజువారీ కేసులు మూడు లక్షలకు పైగా నమోదవుతున్నాయి. భారత్‌లో మొదటి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32SqQRn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour