Tuesday, 13 April 2021

తాగొచ్చి మరీ వేధింపులు.. భర్త టార్చర్‌తో నరకయాతన, గొంతుపై కాలితో నలిపి హత్య

భార్య భర్తల తరచూ గొడవలు సహజం.. ఇక మద్యానికి బానిసగా మారితే అంతే సంగతులు. ఎక్కడో ఓ చోట ఓపికగా ఉంటారు. కానీ కొన్ని చోట్ల పెషన్స్ నశిస్తే ఇక అంతే సంగతులు. బెంగళూరు‌లో కూడా అలానే జరిగింది. భర్త వేధింపులను భరించిన భార్య.. ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంది. చివరికీ భర్తనే హతమార్చింది. అతని వేధింపులు భరించిలేకపోయింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3s8cR4g
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour