Wednesday, 7 April 2021

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా.. కాంగ్రెస్ నేత, నటి నగ్మాకు కరోనా పాజిటివ్

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ సమయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. కరోనా వ్యాక్సిన్ యొక్క మొదటి మోతాదును తీసుకున్న తర్వాత, సినీనటి-రాజకీయ నాయకురాలు నగ్మా కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wziAn8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour