దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా రెండవ దశ అత్యంత తీవ్రంగా కొనసాగుతూ భారతదేశంలో దారుణ పరిస్థితులకు కారణం అవుతుంది . ఇక ఈ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశవ్యాప్త లాక్డౌన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా స్థానిక నియంత్రణను మాత్రమే ఆశ్రయిస్తున్నామని పేర్కొన్న నిర్మలాసీతారామన్ కేంద్రం దేశవ్యాప్త లాక్ డౌన్ పెట్టబోదని స్పష్టం చేశారు .
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gdNgVd
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment