అమరావతి: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో ఆస్పత్రులు ఆక్సిజన్ కొరత ఏర్పడి ఇప్పటికే పదుల సంఖ్యలో రోగులు మృతి చెందారు. మహారాష్ట్ర, ఢిల్లీలో ఆక్సిజన్ కొరత కారణంగా మరణించిన రోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాలకు ఎక్కువగా ఆక్సిజన్ ట్యాంకర్లను పంపిస్తోంది. మిగతా రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేస్తోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gRauB5
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment