Sunday, 4 April 2021

అవాస్తవ ఆరోపణలు: మమతా బెనర్జీపై చర్యలు తప్పవంటూ ఎన్నికల సంఘం హెచ్చరిక

న్యూఢిల్లీ: టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత వారం నందిగ్రామ్‌లోని పోలింగ్ బూత్‌లో పోలింగ్‌కు అంతరాయం కలిగిందన్న మమతా బెనర్జీ ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టివేసింది. మమతా బెనర్జీ వ్రాతపూర్వక ఫిర్యాదు ‘వాస్తవంగా తప్పు' నిరాధారమైనదని పేర్కొన్న ఎన్నికల సంఘం.. ఆమెపై ప్రవర్తనా నియమావళి, ప్రజల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fLI3nz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour