Friday, 23 April 2021

నేనింకా బతికే ఉన్నా... కన్ఫర్మేషన్ లేకుండా ఈ వార్తలేంటి... సుమిత్రా మహాజన్ ఆగ్రహం...

లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ చనిపోయారంటూ గురువారం(ఏప్రిల్ 22) నుంచి కొన్ని మీడియా సంస్థల్లో తప్పుడు కథనాలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సైతం ఆ ఫేక్ న్యూస్‌ని నిజమేనని నమ్మి సుమిత్రా మహాజన్‌కు సంతాపం ప్రకటించారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని ట్వీట్ డిలీట్ చేశారు. మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ndt3QU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour