Thursday, 15 April 2021

ప్రఖ్యాత వైద్యుడు,పద్మశ్రీ కాకర్ల సుబ్బారావు కన్నుమూత... వైద్య రంగంలో ఆయనో శిఖరం...

ప్రఖ్యాత వైద్యులు,రేడియాలజిస్ట్ ప్రొఫెసర్,పద్మశ్రీ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం(ఏప్రిల్ 16) తుదిశ్వాస విడిచారు.కృష్ణా జిల్లాలోని పెద్ద ముత్తేవిలో 1925లో డాక్టర్ కాకర్ల జన్మించారు. ఆయనది వ్యవసాయ కుటుంబ నేపథ్యం. పాఠశాల విద్యాభ్యాసం చల్లపల్లిలో, కళాశాల విద్యాభ్యాసం మచిలీపట్నం హిందూ కాలేజీలో సాగింది. ఆ తర్వాత విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి డాక్టర్ పట్టా అందుకున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aerFID
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour