Sunday, 18 April 2021

కరోనా రెండో దశ పట్ల జాగ్రత్త: తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ ఏపీ, తెలంగాణపై పవన్ కళ్యాణ్

హైదరాబాద్/అమరావతి: ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని, తన గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. తన ఆరోగ్యంగా కుదుటపడుతోందని, తాను క్షేమంగా ఉండాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ పేరిట జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ttDBgZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour